6, డిసెంబర్ 2012, గురువారం

4, డిసెంబర్ 2012, మంగళవారం

శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం వైకుంఠపురం తెనాలి




ఈదేవాలయం తెనాలి కి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రంలో వేంకటేశ్వర స్వామి శ్రీలక్ష్మి పద్మావతి సహితంగా  కొలువుదీరి ఉన్నాడు. 
ఈ క్షేత్రంలో భూవరాహస్వామి, హనుమ, నాగేంద్రుడు ఉపాలయాలు ఉన్నాయి.
దేవాలయ ముఖమండపంలో శ్రీనివాసుని అవతార విశేషాలు తెలిపే చిత్రాలు గోడలపై నలుదిశల కడురమణీయంగా కొలువుదీరి ఉన్నాయి.

ఈ క్షేత్రంలో శ్రీలక్ష్మి పద్మావతి అర్ఛా మూర్తులు నిలబడి దర్శనమిస్తారు.