6, డిసెంబర్ 2012, గురువారం
4, డిసెంబర్ 2012, మంగళవారం
శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం వైకుంఠపురం తెనాలి
ఈదేవాలయం తెనాలి కి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రంలో వేంకటేశ్వర స్వామి శ్రీలక్ష్మి పద్మావతి సహితంగా కొలువుదీరి ఉన్నాడు.
ఈ క్షేత్రంలో భూవరాహస్వామి, హనుమ, నాగేంద్రుడు ఉపాలయాలు ఉన్నాయి.
దేవాలయ ముఖమండపంలో శ్రీనివాసుని అవతార విశేషాలు తెలిపే చిత్రాలు గోడలపై నలుదిశల కడురమణీయంగా కొలువుదీరి ఉన్నాయి.
ఈ క్షేత్రంలో శ్రీలక్ష్మి పద్మావతి అర్ఛా మూర్తులు నిలబడి దర్శనమిస్తారు.
పూలసజ్జ
తీర్థయాత్ర
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)