పంచ కృష్ణ క్షేత్రాలులో శ్రీకృష్ణ పరమాత్మ కొలువై ఉన్నాడు.
శ్రీవైష్ణవులకు పరమపవిత్రమైన 108 దివ్యదేశాలలో, పంచ కృష్ణ క్షేత్రాలు కూడా ఉన్నాయి.
శ్రీవైష్ణవులకు పరమపవిత్రమైన 108 దివ్యదేశాలలో, పంచ కృష్ణ క్షేత్రాలు కూడా ఉన్నాయి.
తిరుక్కోవిలూర్ లో శ్రీత్రివిక్రమ (ఉలగళంద/వామన) పెరుమాళ్ గా కొలువుదీరి ఉన్నారు.
తిరుకణ్ణపురంలో శౌరిరాజన్ నీలమేఘ పెరుమాళ్ గా కొలువుదీరి ఉన్నారు.
తిరుకణ్ణన్ కుడిలో శ్రీలోకనాధ్ పెరుమాళ్ గా కొలువుదీరి ఉన్నారు.
తిరుకణ్ణమంగైలో శ్రీభక్తవత్సల పెరుమాళ్ గా కొలువుదీరి ఉన్నారు.
తిరుకణ్ణన్ కపిస్థలంలో శ్రీగజేంద్ర వరదార్ పెరుమాళ్ గా కొలువుదీరి ఉన్నారు
పంచ కృష్ణ క్షేత్రాలు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి