14, ఏప్రిల్ 2013, ఆదివారం

శ్రీరంగనాధస్వామి ఆలయం శ్రీరంగపట్టణం



శ్రీరంగనాధస్వామి శ్రీరంగపట్టణం లో, మాండ్య జిల్లా లో కర్ణాటక రాష్ట్రంలో కొలువుదీరి ఉన్నాడు. ఈక్షేత్రం పంచ రంగ క్షేత్రాలలో మొదటి క్షేత్రంగా విరాజిల్లుటుంది.   ఈక్షేత్రానికే ఆది రంగ క్షేత్రం అని కూడా పేరు. 

ఈ దివ్యక్షేత్రం కావేరి నది మధ్యలో ఉన్నది.  పంచ రంగక్షేత్రాలు అన్నీ కావేరి నది ఒడ్డునే ఉన్నాయి. 
         

ఈ క్షేత్రంలో మహాలక్ష్మి  రంగనాయకిగా కొలువై ఉంది.ఇంకా ఈ క్షేత్రంలో నరసింహ, సుదర్శన , గోపాలకృష్ణ,      శ్రీనివాస, రామ మరియు పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాలయాలు కూడా  ఉన్నాయి.






















   








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి