ప్రతినిత్యం తిరుమల నాదనీరాజనం కళా వేదికపై సంగీత, నృత్య కార్యక్రమాలు సాయంత్రం 6గంటలకు ప్రారంభమవుతాయి.
సహస్రదీపాలంకరణ సేవ ముగించుకొని, శ్రీమలయప్పస్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై మాడవీధులలో విహరించే సమయంలో కళాకారులు తమ అధ్బుత సంగీత, నృత్య కౌశలంతో దేవదేవునికి నీరాజనం సమర్పిస్తారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి