12, జనవరి 2012, గురువారం

జాపాలి తీర్థం తిరుమల


ఇక్కడ  జాపాలి ముని తపస్సు చేసాడు అందుకే ఆ ముని పేరు మీద ఇక్కడ ఉన్న తీర్థం జాపాలి తీర్థం అని పిలుస్తారు అని ప్రతీతి. ఇక్కడే అంజనా దేవి తపస్సు చేసుకొనేది అని కూడా  చెప్తారు.
 
జాపాలి హనుమాన్ ఆలయం జాపాలి తీర్థం దగ్గర ఉన్నది. ఈ జాపాలి హనుమాన్ ఆలయం  హధీరాం మఠం చే నిర్వహించబడుతుంది.

జాపాలి తీర్థం వెళ్ళాలంటే మెట్ల మార్గం నుంచి 1 కిలోమీటర్ అయినా నడిచి    వెళ్ళాలి.  

తిరుమల నుంచి జాపాలి తీర్థం కి బస్ లో వెళ్ళవచ్చు. బస్ దిగిన తర్వాత 1 కిలోమీటర్ అయినా నడిచి    వెళ్ళాలి.
  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి