తిరుపతి తిరుమల దేవస్థానం వారు శ్రీవేంకటేశ్వరా భక్తి చానల్ ద్వారా శ్రీవారి నిత్య కైంకర్యాలైన సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్ర కలసాభిషేకం, పూరాభిషేకం, ఏకాంత సేవ, తిరుప్పావడ సేవ లను , అలిపిరి దగ్గర నమూనా ఆలయం ఏర్పాటు చేసి చిత్రీకరించి , గోవిందం పరమానందం పేరుతో రధసప్తమి రోజు నుంచి ప్రసారం చెయ్యటానికి ఏర్పాటు చేసింది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి