అప్పలాయగుంట లో శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి అర్చా మూర్తి రూపం లో కొలువై ఉన్నాడు. నారాయణవనం లో స్వామి పద్మావతి దేవిని ని పరిణయమాడిన తర్వాత, పద్మావతి దేవిని తో కూడి తిరుమల కి వెళ్తూ, మార్గమధ్యం లో అప్పలాయగుంట లో సిద్ధుడు అనే మునికి శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామిగా దర్శనం ఇస్తారు.
ఇక్కడ స్వామి అభయ హస్తం తో దర్శనమివ్వటం విశేషం.
తిరుపతి నుంచి అప్పలాయగుంట చేరుకోవటానికి బస్ లు ఉన్నాయి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి